రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ

ఖమ్మం: భద్రాచలం పట్టణం జగదీష్‌ కాలనీలోని ఓ ఇంటిలో దొంగలు చొరబడి రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.