రైలు చార్జీల పెంపునకు ధరల నిర్ణాయక సంస్థ

ఢిల్లీ : రైల్వే చార్జీల పెంపునకు ధరల నిర్ణాయకసంస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ధరల నిర్ణాయక సంస్థ ఏర్పాటుపై రైల్వే బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.