లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంకాగానే సెన్సెక్స్‌ 68 పాయింట్లు, ఎస్‌ఎస్‌ఈ సూచి నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.