లారీ,బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ వద్ద లారీ, బైక్‌ ఢీ కొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సిఉంది.