లారీ బోల్తా నిలిచిన రాకపోకలు

మహబూబ్‌నగనర్‌,(జనంసాక్షి): దేవరకద్ర వద్ద పెద్ద వంతెనపై లారీ బోల్తాపడింది. దీంతో హైదరాబాద్‌-రాయ్‌చూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.