లోక్‌సభకు బయలుదేరిన కేసీఆర్‌, విజయశాంతి

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్లమెంట్‌ భవనానికి బయలుదేరారు. ఆయన లోక్‌సభలో ఎఫ్‌డీఐలప జరుగుతున్న చర్చలో పాల్గొంటారు. కేసీఆర్‌తో పాటు ఆపార్టీ మరో ఎంపీ విజయశాంతి కూడా సమావేశంలో పాల్గొనే వారిలో ఉన్నారు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా తాము ఓటు  వేస్తామని టీఆర్‌ఎస్‌ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.