లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో చిల్లర వర్తకంలో, వ్యవసాయరంగంలో ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చి ప్రారంభమైంది. ఇప్పటికే విపక్షాలు విదేశి పెట్టుబడుల రాకను వ్యతిరేకిస్తూ ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టిన విషయం తెలిసిందే.