లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రెండు రోజులపాటు వాడివేడి చర్చల మధ్య ఈ రోజు సభలో ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల అంశం చర్చనీయాంశమయైంది.