వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*ఆల్ ఇండియ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫి*
దోమ న్యూస్ జనం సాక్షి.
 దోమ మండల ప్రజలు
గత మూడు నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అవసరం అయితేనే గాని బయటకు రాకూడదని హ్యూమన్ రైట్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ తెలిపారు. అదేవిధంగా విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగి పోర్లే అవకాశాలున్నాయి  నిండి మెత్తడిపో