విఘ్నేశ్వరుని వద్ద పూజలు
విఘ్నేశ్వరుని వద్ద పూజలు
భువనగిరి టౌన్ సాక్షి:—
యువజన కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్ ఆధ్వర్యంలో
32 వ వార్డు శివ గణేష్ యూత్ వినాయకుని వద్దకు టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగినది.ఇట్టి కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రెటరీ ఎనగండ్ల సుధాకర్, ఉపేందర్ యూత్ సభ్యులు బెజ్జంకి వినీత్ రెడ్డి, పైళ్ళ లక్ష్మారెడ్డి, కాకునూరు సుధీర్ ,నీల తరుణ్ రాజ్, శివకుమార్ ,ఉడుత నవీన్, కొత్త జానీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.