విజయోత్సవ సంబరాలు

ముఖ్యఅతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద మండల పార్టీ అధ్యక్షులు గోడిశాల సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించిన మండల శాఖ ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ మునుగోడులో సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని గెలిపించాయని అన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించడం తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగ భావిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూరుగుల రామారావు ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు కడారి రాజు రైతుబంధు సమితి మండల అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి రైల్వే బోర్డు సభ్యుల యేల్తూరీ స్వామి స్థానిక సర్పంచ్ నిరంజన్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగడ మహేందర్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ శేషగిరి టిఆర్ఎస్వి హుస్నాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్ సోషల్ మీడియా కన్వీనర్ గుండేటి సతీష్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సాతూరి శంకర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు పిట్టల మహేందర్ వెంకటేష్ యాదవ్ బొంకూరి భద్రయ్య జంగం రాజు సాతూరి చంద్రమౌళి యూత్ నాయకులు చిట్టి గౌడ్ విక్రమ్ గౌడ్ కృష్ణ సాయి అంబల రాజకుమార్ నరేష్ మురళి వంచనగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు