విదేశీయుల వాహనంపై ఉగ్రదాడి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు: హెరాత్‌లో ప్రయాణిల వాహన శ్రేణి లక్ష్యంగా దాడులు జరిపారు. ఈ దాడిలో నలుగురు పర్యాటకులకు గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. దాడి సమయంలో వాహనంలో 11 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం.