విద్యార్థులకు ప్రోత్సాహకాలు

రామారెడ్డి   అక్టోబర్ 7   ( జనం సాక్షి )  :
మున్నూరు కాపు విద్యార్థిని విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించినట్టు రామారెడ్డి మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైదరాబాద్ మున్నూరు కాపు సంఘం నిధుల నుంచి విద్యార్థినీ , విద్యార్థులకు అత్యధిక మార్కులు సాధించిన వారికి ఆర్థికంగా ప్రోత్సకాలు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు
Attachments area