విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులు.

విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులు.

20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్.
తాండూరు సెప్టెంబర్ 29 (జనం సాక్షి) విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులు మాత్రమేనని 20వ వార్డు
కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
పేర్కొన్నారు.శుక్రవారం తాండూర్ పట్టణం
గాంధీనగర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూపాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు.అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమతమ పిల్లపై దృష్టి పెట్టిమేరుగైన విద్యకు సహకరించాలన్నారు.
గతంలో అబివృద్ది కి నోచుకోని పాఠశాల నుఅభివృద్ధి పథంలో ముందుకు తీసుకేలు తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.