వివేక్ ఇంట్లో టీ కాంగ్రెస్ ఎంపీలు భేటీ
న్యూఢిల్లీ: పెద్దపల్లి ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. భేటీలో కేంద్ర మంత్రులు సుశీల్కుమార్ షిండే, కమల్నాథ్ల వద్ద భేటపై చర్చిస్తున్నారు. ఎఫ్డీఐలపై అనుకూలంగా ఓటేయ్యాలని ఎంపీలను మంత్రులు కోరనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు కూడా తెలంగాణపై తేల్చాలని వారికి విన్నవించనున్నారు.