విశాఖ చేరుకున్న సీఎం

విశాఖపట్నం : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నం జిల్లాలో పటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.