వీరభద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు

రాయికోడ్ జనం సాక్షి నవంబర్10 రాయికొడ్ మండల శ్రీ వీరభద్రేశ్వర దేవాలయంలో గురువారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగమేశ్వర కాటన్ మిల్ యజమాని ,గౌరీ శంకర్ బచ్చ , రాఘవేంద్ర బచ్చ ,సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ ఇందూరు కృష్ణ పూజారులు తదితరులు పాల్గొన్నారు.