*వీరభద్రేశ్వర స్వామి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్సీమహేందర్ రెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 22 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల కేంద్రంలోని జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన  హోమము మరియు అభిషేకములో పాల్గొని పూజలు నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో ఎఫ్ఎసిఏస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి ,సర్పంచుల సంఘాల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కిషన్ రావు, కన్నయ, ఇందూర్ ప్రకాష్,డివై నర్సింహులు,ఎంపిటిసి  శ్రీనివాస్ , సీనియర్ నాయకులు పట్లోళ్ళ బాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.