శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం ప్రకటించింది.