శౌర్య జాగరణ యాత్ర

శౌర్య జాగరణ యాత్ర

రాయికల్, సెప్టెంబర్ 27 (జనంసాక్షి)
రండి..
హిందూ రాష్ట్ర నిర్మాణ మహాయజ్ఞంలో మనం ఒక సమిధగా మారుదాం. బజరంగ్దళ్ నిర్వహిస్తున్న శౌర్య జాగరణ యాత్ర ఈ నెల 30వ తేదీన ర్యాలీలో పాల్గొందాం.భరతమాత పిలుపును ఆలకించి సంఘటిత హిందూ యువశక్తిని నిర్మాణం చేద్దాం..అని రాయికల్ మండల విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్,హిందూ వాహిని, హిందూ భక్తులకు పిలుపును ఇచ్చింది..ఈ కార్యక్రమంలో సభ్యులు కాయితి గంగాధర్, కొత్తపెల్లి వినయ్,సంజీవ్,ఇతర హిందూ భక్తులు పాల్గొన్నారు