షిండేతో టీ ఎంపీల భేటీ

ఢిల్లీ: కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఈనెల 28న తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరగనున్న సందర్భంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.