*సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వంగేటి ప్రతాపరెడ్డి గారు నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేత!

జిన్నారం జులై 19 (జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలో గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినటువంటి బండి యాదమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వంగేటి  ప్రతాపరెడ్డి గారు!అలాగే జిన్నారం గ్రామానికి చెందిన మున్ని నరసింహులు  ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని వారిని పరామర్శించి వారికి కూడా 5000 రూపాయలు ఆర్థిక  సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దోమడుగు రమేష్, హనుమంతు చారి,పల్నాటి శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు .