సమ్మె వాయిదా

సమ్మె వాయిదా

బుధవారం డిల్లీ లో జరిగిన కోల్ ఇండియా చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ పి. ఎం. ప్రసాద్, డైరెక్టర్ పి అండ్ ఐఆర్ వినయ్ రంజన్ తదితరుల తో పాటు మరియు 5 కార్మిక సంఘాల సమావేశం లో న్యాయపరంగా ఉత్పన్నమైన సమస్య పరిష్కారం కోసం కొంత సమయం యివ్వాలని కోరడమైనది.
దీనిని దృష్టిలో పెట్టుకొని సమ్మెను వారం రోజులు వాయిదా వేయాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సమ్మె తేదీలు అక్టోబర్ 12 నుండి 14 వరకు వహీదా వేసినట్లు బి ఎం ఎస్ జాతీయ నాయకులు కొత్త కాపు లక్ష్మారెడ్డి న్యూ ఢిల్లీ నుండి తెలిపారని,
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్.. ఒక ప్రకటన లో తెలిపింది.