సల్వాజుడుం నేత మృతి

మధ్యప్రదేశ్‌: బీజాపూర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సల్వాజుడుం నేత చినరాంగోటా మృతి చెందినట్లు సమాచారం. భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరపగా ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.