సహాయక చర్యకు డెహ్రాడూన్‌ చేరుకున్న ఆర్మీ చీఫ్‌

డెహ్రాడూన్‌: ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ ఈ ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సైన్యం సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు.