సినీ నటుడు,మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మృతి తిరని లోటు

 

పడిపోయా నీమాయలో సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 11,(జనం సాక్షి ) ప్రముఖ చలనచిత్ర నటుడు,మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మృతి తిరనీ లోటనీ పడీపోయా నీమాయలో సిని నిర్మాత భరత్ కుమార్ అంకతి అన్నారు. ఈ సందర్భంగా అదివారం జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోనీ వేములకుర్తి గ్రామంలోకృషం రాజు చిత్ర పటం ఎర్పాటు చేసీ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చలన చిత్ర పరిశ్రమలో అనేక చిత్రలలో నటీంచి తనైదైన గుర్తీంపు పొంది ప్రతి ఓక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచారని, కేంద్ర గ్రామీణాభివృద్ధి , రక్షణశాఖ , విదేశాంగ శాఖలకు సహాయమంత్రి గా పనిచేసీ ప్రజలకు సేవలు అందిచిన కృష్ణం రాజ్ మరణం తిరనీ లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు రాధరపు ప్రభాకర్, అరె రమేష్, రాధరపు దేవదాస్, మాలేపు శంకర్, రేడ్డవేన అజయ్,పుప్పాల నాగేష్,రాధరపు లింగం,అందుగుల నాగేష్,ప్రెండ్స్ యుత్ ప్రభాస్ ప్యాన్స్ అరె నరేంధర్,అన్నరపు రాకేశ్, కల్లేడ నరేధర్,రాధరపు నిథిన్,బర్మ ప్రతాప్, బస మల్లేశ్,అన్నరపు శ్రీకాంత్, అరె సురేందర్, రాధరపు లింగం, పర్వల శ్రీధర్, మాలేపు రాకేశ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.