సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన

 

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 28 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన డబ్బేటి శ్రీలత భర్త రాము గారికి 1,20,000 రూపాయలు పిన్నింటి లిఖిత తండ్రి మోహన్ రెడ్డి గారికి 24,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ లబ్ధిదారులకి అందజేశారు ఈ సందర్భంగా బీసు చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలందరి ఆరోగ్యానికి బరోసానిచ్చింది ముఖ్యమంత్రి సహాయ నిధి అని అన్నారు ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి తెరాస మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి తెరాస మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అజీమోద్దీన్ తెరాస సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్ తెరాస మండల కార్మిక విభాగం సెక్రటరీ జనరల్ కదిరే నవీన్ తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు