సోనియాతో తెలంగాణ ఎంపీల భేటీ

ఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాధీని గురువారం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.