సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ

వరంగల్‌ : సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ కల్పిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు.