సోనియాపై రూ. 10కోట్ల పరువునష్టం దావా
ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ పరువునష్టం దావా వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసినందుకు శివరాజ్సింగ్ చౌహాస్ సోనియాపై రూ.10కోట్లకు పరువునష్టం దావా వేశారు.