లోయలో పడిన బస్సు : 10 మంది మృతి

ఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రయాణీకులతో ఉన్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, నలుగురికి గాయాలైనట్లు సమాచారం.