లోక్‌సభ 12గంటల వరకు వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. బొగ్గు కుంభకోణం ఫైళ్ల మాయంపై ప్రతిపక్షాలు నిరసన తెలుపడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మీరాకుమార్‌ తెలిపారు.