రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో బొగ్గు కుంభకోణం సంబంధించిన ఫైళ్ల మాయంపై విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభ గందరగోళం నెలకొంది. రాజ్యసభను ఛైర్మన్‌ 15 నిమిషాలు వాయిదా వేశారు.