రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సోమవారం తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభ ప్రారంభం అవగానే వీహెచ్‌పీ యాత్రపై ఎస్సీ, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్‌ ఎంత వారించిన సభ్యులు వినకపోవడంతో సభను  నిమిషాలు వాయిదా వేశారు. మరోపక్క లోక్‌సభలో కూడా సభ్యులు ఆందోళన చేయడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.