భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య

పనాజి: గోవాలో భవనం కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. కనకొనా పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోగా శిథిలాల తొలగింపు ఇంకా ఆలస్యమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో డజను మంది దాకా ఇంకా శిథిలాల్లో చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు.