1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతం కాదు

న్యూఢిల్లీ,(జనంసాక్షి):1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతమయ్యే ప్రశ్నే లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రజలకు భరోసా కల్పించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచీకరణ దృష్ట్యా ప్రతికూలతు లేవని ఆయన పేర్కొన్నారు.