2 గంటల వరకు వాయిదా పడిన లోక్సభ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. వెల్లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. వెల్లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.