రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. వీహెచ్పీ యాత్రపై ఎస్పీ, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగుతుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ అన్సారీ ప్రకటించారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. వీహెచ్పీ యాత్రపై ఎస్పీ, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగుతుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ అన్సారీ ప్రకటించారు.