2జీ కుంభకోణంపై నేడు భేటి కానున్న జేపీసీ సంఘం

న్యూఢిల్లీ : 2జీ కుంభకోణంపై ఏర్పాటైన పార్లమెంట్‌ సంయుక్త కమిటి (జేపీసీ) శుక్రవారం ఢిల్లీలో సమావేశం కాబోతుంది.ఈ కుంభకోణంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు క్లీన్‌ చీటీ ఇస్తూ టెలికం శాఖ మాజీ మంత్రి ఏ రాజపై నేరం మోపుతూ జేపీసీ తన ముసాయిదా నివేదికలో పేర్కోన్న అంశం భేటీలో చర్చనీయాంశం కానుంది,