యెమెన్‌లో బాంబు పేలుళ్ల దాటికి 20మంది గాయాలు

సనా : యెమెన్‌ రాజధాని సనాలోని ఆల్‌ రాబట్‌ విధిలో నిన్న సంభవించిన వరుస జంట పేలుళ్ల ఘటనలో 20 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.క్షతగాత్రులను సనాలోని ప్రభుత్వఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.