20 రోజుల్లో కేబినేట్‌ ముందుకు తెలంగాణ తీర్మానం : సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ తీర్మానాన్ని ఇరవై రోజుల్లో కేంద్ర మంత్రివర్గం ముందుకు పంపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. పరిశీలన కోసం న్యాయశాఖకు పంపిస్తామని ఆయన చెప్పారు.