2015 ప్రపంచ కప్‌ క్రికెట్‌ జట్లను ఐసీసీ

మెల్‌బోర్న్‌: 2015 ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే జట్లను ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ పోటీలో పాల్గొనే జట్ల వివరాలు వెల్లడించారు. పూల్‌-ఏ లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, పూల్‌-బి లో దక్షిణాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్‌, వెస్టిండీన్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. 2015 ఫిబ్రవరి, మార్చిలో వరల్డ్‌కప్‌ టోర్నీ జరగనుంది. ఈ పోటీలు 44 రోజుల పాటు క్రికెట్‌ అభిమానులకు వినోదాన్ని పంచనున్నాయి. 14 నగరాల్లో 49 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.