ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు మృతి చెందిన ఇద్దరు మహిళలు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినవారు
తాజావార్తలు
- బిఆర్ఎస్ నేతల బుద్ది మందగిపు మాటలు
- ప్రజా సంక్షేమమే లక్ష్యం
- ఇనుప సామగ్రి దొంగతనం కేసులో ఆరుగురి కి రిమాండ్
- మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం
- వికసిత బెంగాల్ బాధ్యత నాది
- దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత
- చిన్నారిని తొక్కిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి
- మరో 2 గంటల్లో వర్షం
- ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా
- మరిన్ని వార్తలు



