ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు మృతి చెందిన ఇద్దరు మహిళలు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినవారు
తాజావార్తలు
- కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
- మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
- యువకుడిపై మూకుమ్మడి దాడి..!
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట
- హుజూర్ నగర్, కోదాడలో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
- స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
- మరిన్ని వార్తలు