ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు మృతి చెందిన ఇద్దరు మహిళలు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినవారు
తాజావార్తలు
- వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క
- బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్ కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ముదొల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
- తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- నిందితులను ఎక్కువ కాలం జైళ్లోనే ఉంచాలని చూస్తున్నారా?
- పకోడీలమ్ముడుకాదా!..
- ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కి సముచిత స్థానం కల్పించాలి
- గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..
- ఉచిత వైద్య శిబిరం
- కుక్కల దాడిలో 120 గొర్రెల మృత్యువాత…….
- మరిన్ని వార్తలు