ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు మృతి చెందిన ఇద్దరు మహిళలు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినవారు
తాజావార్తలు
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
- ‘జీ రామ్ జీ’కి లోక్సభ ఆమోదం
- రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు
- ఢిల్లీని కప్పేసిన పొగమంచు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మరిన్ని వార్తలు



