22 నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22న ప్రారంభం కానున్నాయి. ఇవి డిసెంబరు 20 వరకు కొనసాగే అవకాశముంది. లోక్‌ సభ, రాజ్య పభ కార్యాలయాలు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఈ మేరకు తెలిపాయి. యూపీఏ నుంచి తృణముల్‌ కాంగ్రెస్‌ వైదొలగిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు. ఇవే. బొగ్గు క్షేత్ర కేటాయింపుల్లో అవకతవకల అంశంపై పాలక ప్రతి పక్షాల మధ్య ప్రతిష్టంభనతో వర్షాకాల సమావేశాలు దాదాపు తుడిచికుపోయాయి.