అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కెహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 22 (జనంసాక్షి) సింగారం గ్రామం లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ దగ్గర ప్రత్యేక పూజలు చేసిన కొప్పుల హరిదీప్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరింది సింగారం ఆత్మకూర్ గణేష్ ఉత్సవ కమిటీ వారికి సౌండ్ స్పీకర్లు తన సొంత డబ్బులతో వారు అడగగానే పెద్ద మనసుతో ఇప్పించడం జరిగింది కొప్పుల హరిదీప్ రెడ్డి మాట్లాడుతూ మండలం లో ప్రతీ గ్రామ ప్రజలకు ఆపదలో ఆదుకుంటా అందుబాటులో ఉంటూ ప్రజా సేవ నా లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ సర్పంచ్ జామ యాదయ్య ఎంపీటీసీ పల్లెర్ల సత్యనారాయణ ఆత్మకూరు ఎంపీటీసీ యాస ఇంద్రారెడ్డి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్ లోడి నరేష్ గౌడ్ దగడ్స్ యూత్ సభ్యులు గ్రామ యువత కేహెచ్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు