బిజెవైఎం జహీరాబాద్ పట్టణ కమిటీ ఎన్నిక

జహీరాబాద్ సెప్టెంబర్ 22 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేవైమ్ పట్టణ పూర్తి కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమా అనిల్ అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ ఆధ్వర్యంలో వేయడం జరిగింది పట్టణ అధ్యక్షులు గా రూషబ్ దాదా. ప్రధాన కార్యదర్శి గా గురు. సుమిత్. ఉపాధ్యక్షులు గా ఉప్పరి రాజేష్.సాయి గణేష్. సర్దార్సాయి యాదవ్.మణికంఠ.కార్యదర్శి హుండీకర్ సంగు.హింగోలి జగదీష్. కార్యవర్గ సభ్యులు. ఈశ్వర్ సింగ్.పలింకార్. వీరభద్ర.అభిషేక్. ఆదినాథ్.ఆకాష్.ప్రేమ్. తదితరులు పాల్గొన్నారు