బిఅరెస్ నేత షేక్ జహంగీర్ కు సన్మానం

వనపర్తి బ్యూరో సెప్టెంబర్22 (జనంసాక్షి)

వనపర్తి పట్టణంలోని 31 వ వార్డు లో పలు వినాయక మండపాలను సందర్శించి, విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన31 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ షేక్ జహంగీర్ కు కె డి ఆర్ కు చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం సభ్యులు జహంగీర్ ను శాలువ తో సత్కరించారు. వనపర్తి జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు యువకులు భక్త జనం సభ్యులు పాల్గొన్నారు