వినాయక మండపం వద్ద కుంకుమ పూజ

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని రంగసాయిపేట గాంధీ విగ్రహం వద్ద గల వినాయక మండపం వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలు సామూహికంగా కుంకుమ పూజ నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు కార్యక్రమంలో గాంధీ యూత్ అసోసియేషన్ బాధ్యులు మధుసూదన్ రావుల బాలరాజు పోతు రమేష్ నాయిని అశోక్ ఎలుగు రామచందర్ దుర్గేష్ ఉపేందర్ సాంబేశం జగన్ క్రాంతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు