గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ లకు విరాళాలు అందించిన దీప్తి.

ఖమ్మం తిరుమలాయపాలేం (సెప్టెంబర్ 25) జనం సాక్షి
తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో వినాయక విగ్రహాలకు. విరాళాలు అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్తె దీప్తి‌. మండలంలోని ఇస్లావత్తండా,మహ్మదాపురం, సుబ్లేడు,హాస్నాబాద్ గ్రామాల్లోని గణేష్ మండపాలను సందర్శించి,స్వామి వారిని దర్శించుకొని,ఉత్సవ కమిటీ వారు పాలేరు నియోజకవర్గ ప్రజలు. ఆయురారోగ్యాలతో. పాడి పంటలతో .చల్లగా ఉండాలని ఈ గ్రాములు పచ్చగా ఉండాలని. గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్న దీప్తి.