వీరాభిమన్యు యూత్ ఆధ్వర్యంలో అన్నదానం…

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–

భువనగిరి పట్టణంలోని శివ మట్టం నందు వీరాభిమన్యు యూత్ ఆధ్వర్యంలో గణపతి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రత్నపురం బలరామ్ , భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సుదీర్ కృష్ణ మున్సిపల్ చైర్పెర్సన్ ఎన్నబోయిన ఆంజనేయులు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ , కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నార్ల నర్సింగ్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ , అన్నదాత రత్నపురం పద్మ , వడపర్తి సర్పంచ్ కృష్ణా రెడ్డి , మరియు దక్షి నేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ రత్న పురం శ్రీశైలం, దోసపాటి మురళి, రత్నపురం శ్రీరామ్, రాజశేఖర్, నీలం రమేష్, చల్లగురుగుల రఘు బాబు, జోగిని నవ్య శ్రీ, గణేష్ , బండారి వెంకటేష్, దోసపాటి హరీష్, చల్ల గురుగుల శివ, పూస విద్య సాగర్, తునికి ఆకాష్ తేజ, రత్న పురం శ్యామ్,రాము , కిరణ్, భాలు , భరత్, సాయి, తదితరులు పాల్గొన్నారు.